న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ విధానంలో కేంద్రం కీలక మార్పులు చేసిన విషయం తెలుసు కదా. దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కేంద్రమే ఫ్రీగా వ్యాక్సిన్లు ఇస్తుందని సోమవారం ప్రధాని నరేంద్ర మో
న్యూఢిల్లీ: ‘భారత్ను కోవిండ్ నుంచి కాపాడండి.. అందరికీ ఉచితంగా టీకాలు ఇవ్వండి.’ ఇది కోవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన సందేశం. వీడియో రూపంలో ఈ సందే�
రాష్ట్రాలకు 22.77 కోట్ల వ్యాక్సిన్ల సరఫరా : కేంద్రం | ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటి వరకు 22,77,62,450 వ్యాక్సిన్ మోతాదులను సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది.
కోల్కతా: కరోనా వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఉచితంగా కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దేశవ్యాప్తంగా ఏకరీతి టీకా విధానాన్ని అమలు చేయాలని,
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వయసుతో సంబంధం లేదు: సీఎం 4 కోట్ల మందికి రూ.2500 కోట్ల ఖర్చు ప్రజల ప్రాణం కంటే డబ్బు ముఖ్యంకాదు ఇప్పటివరకు 35 లక్షల మందికి టీకాలు వ్యాక్సినేషన్ అమలుకు జిల్లాకో ఇంచార్జ�
రాష్ట్రాలకు ఉచితంగానే టీకా సరఫరా | రోనా వ్యాక్సిన్పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే వ్యాక్సిన్ను సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది.