మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణానికి సరిపడా బస్సులు లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. జీరో టికెట్ మీద ప్రయాణించే అతివలు కనీసం నిల్చొనే చోటు లేక ఇకట్లు పడుతుండగా.. ఇక డబ్బులు పెట్టి ప్ర�
Free Bus | ఉచిత బస్సు ప్రయాణం తమకొద్దంటూ మహిళలు ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కేంద్రంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డ�
ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ఏడాదికి 12వేలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ జీవితాలను నట్టేట ముంచిందని ఆటోడ్రైవర్లు తీవ్రస్థాయిలో మండిపడ�