Cricket Ticket Scams | తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో క్రికెట్ అభిమానులకు పలు సూచనలు చేసింది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల టికెట్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
‘ఖమ్మం జిల్లా వెలుగుమట్ల వినోభానగర్లో 32.7 ఎకరాలను దాచి, దోచి పెట్టేందుకు కొందరు అధికార, ప్రజాప్రతినిధులు కుట్రలు పన్నారు. మొత్తం 62.7 ఎకరాల భూధాన్ భూములుంటే 32 ఎకరాలే భూదాన్ భూమి అంటూ దొంగలెక్కలు చెప్తున్�
సంస్థలో నుంచి వెళ్లిన మాజీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు రూ. 3.2 కోట్లు సెటిల్మెంట్ పేరుతో పక్కదారి పట్టించిన అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మాజీ ఫైనాన్సియల్ ఆపరేషనల్