భారత్లో అదనంగా మరో రెండు కాన్సులేట్లను నెలకొల్పనున్నట్టు అమెరికా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బెంగళూరు, అహ్మదాబాద్లలో ఇవి ఏర్పాటయ్యే అవకాశం ఉందని యూఎస్ సీనియర్ పాలనాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు
రక్షణ శిక్షణ పరిష్కారాల సంస్థ జెన్ టెక్నాలజీస్కి భద్రత దళాల నుంచి రూ.127 కోట్ల విలువైన ఆర్డర్ లభించింది. ఈ సందర్భంగా జెన్ టెక్నాలజీ సీఎండీ అశోక్ అట్లూరి మాట్లాడుతూ..భారత ప్రభుత్వం ఇటీవల సాయుధ దళాల్లో�