నలుగురు అల్ఖైదా ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. వీరిలో ముగ్గురిని గుజరాత్లో, మరొకరిని వేరే రాష్ట్రంలో అరెస్ట్ చేశారు. దొంగ నోట్ల రాకెట్ నడుపుతున్న వీరు.
చండీగఢ్ : స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు పంజాబ్ పోలీసులు ఢిల్లీ పోలీసుల సహకారంతో పాక్ ఐఎస్ఐ మద్దతున్న టెర్రర్ మాడ్యూల్ను ఛేదించారు. కెనడాకు చెందిన అర్ష్ దల్లా, ఆస్ట్రేలియాకు చెందిన గుర్జంత్ స�