తుంగభద్ర తీరం కన్నీటి సంద్రంగా మారింది. తుంగభద్ర నదీ ప్రవాహంలో ఐదేళ్ల బాలుడితోపాటు నలుగురు గల్లంతై మృత్యువాత పడ్డారు. శనివారం ధనుశ్ మృతదేహం లభ్యం కాగా, ఆదివారం ఏపీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్ట�
తిరుపతిలో వరుస మిస్సింగ్లు కలకలం రేపుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో నలుగురికిపైగా కనిపించకుండాపోయారు. సత్యనారాయణపురానికి చెందిన బాలిక మోనిషా అదృశ్యమైంది. గుడికి వెళ్లిన ఈ బాలిక తర్వాత ఇంటికి రాలేదు. �