కల్వకుర్తి పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఓపెన్ జిమ్కు చేసిన శంకుస్థాపన వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.
న్యాయ ప్రాంగణం ఒక దేవాలయమని, ఆ పవిత్రతను కాపాడుకుందామని హైకోర్టు న్యాయమూర్తులు శ్రీనివాస్రావు, లక్ష్మీనారాయణ అలిశెట్టి అన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులకు బార్ అసోసియేషన్ వారధి లాంటిదన్నారు. చాలా
పద్మశాలీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.8,500 కోట్లు ఖర్చు చేసిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు వెల్లడించారు. నేతన్నకు పింఛన్లు, పవర్లూం, హ్యాం డ్లూం కార్పొరేష�