15 రోజుల క్రితం ప్రారంభమైన చార్ధామ్ యాత్రలో ఇప్పటివరకు 50 మందికి పైగా భక్తులు మృతి చెందారు. గుండెపోటు కారణంగా అధిక మరణాలు సంభవించాయని, మృతుల్లో 60 ఏండ్లు పైబడిన వారే ఎక్కువని గర్హాల్ కమిషనర్ వినయ్ శంకర�
ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటున్న నాన్ బోర్డర్స్ పదిహేను రోజుల్లో బయటకు వెళ్లాలని, లేనిపక్షంలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఓయూ వీసీ, ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ హెచ్చరించారు