నిరుపేద ప్రజల్లో రక్తహీనతకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రజా పంపిణీలో భాగంగా వినియోగదారులకు అందిస్తున్న సాధారణ రేషన్ బియ్యానికి బదులు పోషకాలు గల బలవర్ధక బియ్యం (ఫోర
ఫోర్టిఫైడ్ బాయిల్డ్రైస్గా మార్చాలని ప్రభుత్వ నిర్ణయం యాసంగిలో 20 లక్షల టన్నుల తీసుకోవాలని కేంద్రానికి రాష్ట్రం లేఖ హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సుమారు ఐ