కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. బుధవారం కూడా నందిపేట్, మాక్లూర్, చందూర్ తదితర మండలాల్లో పార్టీ నేతలు నిరసన కార్యక్�
రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతున్నదని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అరెస్టులే అందుకు నిదర్శనమని నిజామాబాద్ జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. బీఆర్ఎస్
ఆరు గ్యారెంటీలు అమలుకావడంలేదని ప్రజలు అంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ వారి పదవులకు రాజీనామా చేస్తారా అని జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు ప్రశ్నించారు.