యువత ముందుకు వచ్చి సామాజిక కార్యక్రమాలపై దృష్టి సారించాలని కరీంనగర్ మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్య�
పారిశుధ్య నిర్వహణలో జగిత్యాల మున్సిపాలిటీ విఫలమైందని, ప్రజల జీవితాలతో చెలగాటమాడడం సరికాదని జెడ్పీ మాజీ చైర్మన్ దావా వసంత మండిపడ్డారు. ఆమె శుక్రవారం జగిత్యాలలోని గోవిందుపల్లె ఆరో వార్డులో పర్యటించారు.