పాల్వంచ పట్టణంలోని బొల్లోరుగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2004-05 విద్యా సంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం కన్నుల పండువగా జరిగింది.
Cooking Utensils | నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని చౌటుపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి అవసరమయ్యే వంట పాత్రాలను అందజేశారు.