కాంగ్రెస్ అసమర్థ పాలనతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. శుక్రవారం జహీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఝరాసంగం మండలంలోని జ�
పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట మాజీ సర్పంచ్లు ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్కు వినతిపత్రం అందజేశారు.