మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. సుమంత్తో పాటు అరుణ్కుమార్రెడ్డి, కార్తీక్, మహేందర్రెడ్డి తదితరులు తనపై గత నెల 31న దాడ�
మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ను అదుపులోకి తీసుకునేందుకు మంత్రి ఇంటిపైకి వచ్చిన పోలీసులపై సురేఖ, ఆమె కూతురు సుస్మిత మండిపడ్డారు. వారిలో మహిళా పోలీసులు కూడా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హైడ్రామా కొ�
‘మా ఇంటికి మఫ్టీలో పోలీసులు వచ్చిండ్రు. ఎందుకొచ్చిండ్రని అడిగితే సుమంత్పై చాలా అభియోగాలున్నయని చెప్పిండ్రు. ఏమేం ఫిర్యాదులున్నాయో మాకు లిస్ట్ ఇవ్వండి అన్నం. ఆయన మా స్టాఫ్ కదా అని అడిగినం. వాళ్లు ఏం చ�