స్వాతంత్ర్య అమరవీరుల త్యాగాలు భావితరాలకు తెలిసేలా వారి స్మారక స్థూపాల నిర్మాణం చేపడుతున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తెలిపారు.
తక్షణమే కులగణన షె డ్యూల్ విధివిధానాలను ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కులగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, లేకుంట�
ఒక్కసారి కూడా మంత్రి కాకుండా కేవలం నాలుగేండ్లలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్రెడ్డి అదృష్టవంతుడని, ఇది నేనిప్పటి వరకు చూడలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు అన్నారు. బీసీల