‘అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ సింగరేణి కార్మికులను ఆగం చేసింది. వారసత్వ ఉద్యోగాలను ఎగ్గొట్టింది.. ఇప్పుడు ఓట్ల కోసం ప్రజలు ఆ పార్టీ నాయకుల దుర్మార్గుల మాటలు నమ్మద్దు’ అంటూ రామగుండం ఎమ్మెల్యే, బీఆర్ఎ
తెలంగాణ రాష్ట్ర సర్కారు తొమ్మిదేండ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆత్మీయ సమ్మేళనాల పేరిట కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధమవుతోంది.