బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన దవాఖానలను కాం గ్రెస్ నాయకులు ప్రారంభించడమే తప్ప, దవాఖానకు వచ్చే రోగులకు వైద్య సేవ లు సరిగా అందుతున్నాయో లేదో పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే నోము ల భగత్ అన్నారు. నాగార్
మోసకారి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి అన్నారు. త్రిపురారం మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ నల్లగొండ పార్ల
నందికొండ హిల్కాలనీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ నివాసం ఉంటున్న ఈఈ 19 నంబరు గల ఎన్నెస్పీ ఇంటిని రెవెన్యూ, పోలీస్, ఎన్నెస్పీ అధికారులు సంయుక్తంగా కలిసి మంగళవారం సీజ్ చేశారు.