దేశంలో ఎమర్జెన్సీ విధించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని, ఆ నాడు పత్రికలు, మీడియా సంస్థలపై ఉకు పాదం మోపి ప్రజాస్వామ్య గొంతు నులిమారని త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గుర్తు చేశారు.
బీజేపీలో నిబద్ధతతో కష్టపడ్డవారికి గుర్తింపులేదని, సిద్ధాంతా లు తెలియని వా రికే అధినాయకత్వం పెద్దపీట వేస్తున్నదని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి మండ�