తెలంగాణలో శాసన మండలి రద్దు అవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న చేరికలు కాంగ్రెస్కు అప్రతిష్ట తెస్తాయని తెలిపారు. కోర్టుక
పెద్దపల్లి కాంగ్రెస్ అభ్య ర్థి విజయరమణారావుపై ఈడీ, ఐటీ అధికారులకు ఫిర్యా దు చేస్తానని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు తెలిపారు. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారమిచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.