52 సంవత్సరాల చరిత్ర గల సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్)ను కాపాడాలని వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. గురువారం సచివాలయంలో సెస్ చైర్మన్ చికాల రామ�
రెండు దేశాల పాస్పోర్టులు ఉన్నంత మాత్రాన ఆ రెండు దేశాల పౌరసత్వం ఉన్నట్టు కాదని బీఆర్ఎస్ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ హైకోర్టుకు నివేదించారు.