కమీషన్ల కోసం సింగూర్ ప్రాజెక్టు కాలువ పనులను ఆలస్యం చేస్తున్నారని, నీరందక రైతుల పంటలు ఎండిపోతున్నాయని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ముదిమ�
అసెంబ్లీ ఎన్నికల్లో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించిందని, స్వయంగా ఆరు గ్యారెంటీలను ప్రకటించిన రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీల మాటలు నీటి మూటలేనని తేలిపోయాయన