సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకాకపోవడం రాష్ట్రంలోని గౌడన్నలను అవమానించడమేనని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ విమర్శించారు. గౌడన్నలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాల
ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ తల్లి బూడిద సత్తమ్మ (85) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలోని స్వగ్రామం పారుపల్లిలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.