ఆటో డ్రైవర్ స్వామి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా డిమాండ్ చేశారు. మూడు రోజుల క్రితం ఖిల్లా కెనాల్ ప్రాంతానికి చెందిన �
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తానని నిజామాబాద్ అర్బన్ తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాలు అర్బన్ ఎమ్మెల్యేగా తనకు ప్రజలు అవకాశం కల్ప�