కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రతీ కార్యకర్త ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న విద్యావంతుడు, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గ్రాడ్యుయేటర్లను కోరా�