మైనింగ్ కింగ్గా పేరుగాంచిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తిరిగి బీజేపీలో చేరారు. బెంగళూరులో సోమవారం మాజీ సీఎం యెడియూరప్ప, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర ఆయనకు కండువా కప్పి పార్టీలోక�
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టికెట్లు లభించక అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించడానికి కమలనాథులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 24 మందికి ఈసారి టికెట్లు ఇవ్వలేదు. దీంతో వారి