పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు రాష్ట్రంలో ఒక్క సీటు కూడా కేటాయించలేదని, మాదిగలపై పార్టీ వైఖరి ఏమిటని ఆ సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి చంద్రశేఖర్, తెలంగాణ మాదిగ దండోరా వ్యవస్థాప
ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు చేరవేసేందుకు త్వరలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాలు
ఎమ్మెల్యే కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. మాదాపూర్కు చెందిన లైఫ్స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యజమాని రామ్ నరేంద్ర గురువారం బంజారాహిల్స్ రోడ్ నం. 12లో ఓ ఆస్పత్రికి పని నిమిత్తం వచ్చారు.