నెట్, నీట్ పరీక్షల వివాదం సందర్భంగా పరీక్షల్లో సంస్కరణలకు కేంద్రం వేసిన అత్యున్నత నిపుణల కమిటీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ బీజేరావు సభ్యుడిగా నియమితులయ్యారు.
NTA | పరీక్షల నిర్వహణలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ ఉన్నత స్థాయి నిపునుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ చైర్మన్ కే రాధాకృష్ణన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించినట్లు ఈ మేరకు వి�