హైకోర్టు తీర్పుతో కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు బట్టబయలయ్యాయని ఐడీసీ మాజీ చైర్మన్ ఈద శంకర్రెడ్డి స్పష్టం చేశారు. ఎవరు ఔనన్నా కాదన్నా తెలంగాణ రాష్ర్టానికి జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టేనని ఉద్ఘాటించ
Shankar Reddy | తెలంగాణ ప్రభుత్వాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram project)ను అప్రదిష్ట పాలు చేయడమే లక్ష్యంగా ఢిల్లీ పెద్దల ఆదేశాలతో అధికారులు నివేదికను రూపొందించినట్టుగా కనబడుతున్నదని ఐడీసీ మాజీ చైర్మన్ ఈద శంకర్ రెడ�