తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసైపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తున్న వీడియో వైరల్గా మారింది.
అమలుకాని హామీలిచ్చి, అబద్ధపు ప్రచారాలు చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ మహిళా నేత తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు.
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో తిరిగి ఆ పార్టీలో చేరారు. తమిళిసైపై డీఎంకే, వామపక్షాలు చేసిన విమర్శలను అన్నామలై ప్రస్తావిస్తూ..
‘మా రాజకీయ భవిష్యత్తును బుగ్గిపాలు చేసినా, మీ రాజకీయ జీవితం మాత్రం బాగుండాలి’ అంటూ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు బీఆర్ఎస్ నేతలు దాసోజ శ్రవణ్, కుర్రా సత్య సత్యనారాయణ సోమవారం బహిరంగ లేఖ రాశారు.