మధ్యప్రదేశ్ రవాణా శాఖకు చెందిన ఓ మాజీ కానిస్టేబుల్ నివాసాలలో సోదాలు జరిపిన వివిధ దర్యాప్తు సంస్థలకు దాదాపు రూ.14 కోట్ల నగదు, రూ.40 కోట్ల విలువైన బంగారం, రూ.2 కోట్ల విలువైన వెండి,రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు
దొంగల ముఠాలను నిర్వహిస్తున్న ఓ మాజీ కానిస్టేబుల్ను ప్రత్యర్థి ముఠాలు మాట్లాడుకుందామని పిలిచి.. కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు భారీ కుట్ర పన్నారు. గతంలో టాస్క్ఫోర్స్లో పని చేసిన 2010 బ్యాచ్కు చెందిన మే