సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మంగళవారం కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు రమణ కుటుంబ సభ్యులకు స్వాగతం పలికార�
Garuda Seva | తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ సేవ కనుల పండువలా సాగింది. పౌర్ణమి సందర్భంగా సేవను టీటీడీ నిర్వహించింది. సోమవారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభం కాగా.. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడు�