Karnataka | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అవినీతి పెచ్చరిల్లిందని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో మోహన్దాస్ పాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచాల కోసం వ్యాపారులను ప్రభుత్వ అధికారులు వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా
బెంగళూరులో వరద విలయంపై కర్ణాటక సర్కారు మీద ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో మోహన్దాస్ పాయ్ విమర్శలు గుప్పించారు. రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లు కలిసి ప్రజలను వరదల్లో ముంచారని మండిపడ్డారు.