తెలంగాణ ఉద్యమం లో క్రియాశీల పాత్ర పోషించిన వారిని పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే బీసీలకు స్థానిక సంస్థల్లో 23% నుంచి 42 శాతానికి రిజర్వేషన్లను పెంచుతామని హామీనిస్తూ కామారెడ్డి డిక్లరేషన్ను ప్రకటించి.. బీసీల ఓట్లను కొల్లగొట్టింది. అయి