రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న వన మహోత్సవానికి కంపా (కంపన్సేటరీ ఎఫరెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) నిధులతోపాటు హరితనిధికి సంబంధించిన వాటిని కూడా ఉపయోగించుకోవాలని అటవీ శాఖ ప�
పెద్దపులి సంచారంతో రైతులు, వ్యవసాయ కూలీలు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శనివారం రాత్రి రుద్రగూడెం మీదుగా ఆదివారం నర్సంపేట మండలంలోని ముత్యాలమ్మతండా, జంగాలపల్లి తండాల మీదుగా ఖానాపురం మండలం