మనం తినే తిండి మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. మన బతుకు చక్రం ముందుకు కదిలేలా చేస్తుంది. అందుకే, పెద్దలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు మనం తినే ఆహారం పోషకాలకు బదులుగా �
సస్యశ్యామలమైన తెలంగాణ హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ కృషితో కేవలం ఏడేండ్ల కాలంలోనే తెలంగాణ సస్యశ్యామలమైంది. ఒక్క ఎకరం పొలం పారినా చాలు అనుకునే స్థాయి నుంచి కోటి ఎకరాల అదనపు మాగాణం
బండి సంజయ్ పరార్ ఉలుకూ, పలుకూ లేని కిషన్ ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది వానకాలం కొనుగోళ్లపై ఆందోళన వద్దు: మంత్రి ధాన్యం సేకరణపై కేంద్రానిది నిర్లక్ష్యం వ్యవసాయం పట్ల దుర్మార్గమైన వైఖరి కార�
కలెక్టర్ నారాయణరెడ్డి నిజామాబాద్ సిటీ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించా�