హమాస్ను శిక్షించే పేరుతో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టి 22 నెలలు కావస్తున్నది. ఆ లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు గానీ 20 లక్షల మంది గాజావాసులు మాత్రం నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఎ
వాతావరణ మార్పుల ఫలితంగా ఏర్పడుతున్న కరువులు, వరదల చక్ర భ్రమణంలో ఇరుక్కున్న భారత్ ప్రస్తుతం ఆహార కొరత సమస్యను ఎదుర్కొంటున్నది. గోధుమలు, తర్వాత బియ్యం ఎగుమతిపై నిషేధం విధించడమే ఇందుకు నిదర్శనం.
న్యూయార్క్: ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి వార్నింగ్ ఇచ్చింది.