ఆరుగాలం శ్రమించి ఆహార ధాన్యం పండిస్తున్న అన్నదాతకు కష్టనష్టాలే తప్ప ప్రతిఫలాలు అందడం లేదు. అహరహమూ చెమటను ధారపోసి, ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి సాగు చేపట్టిన రైతన్నకు చివరికి అప్పులే మిగులుతున్నాయి. �
లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై) స్కీమ్ కింద ఇస్తున్న ఆహార ధాన్యాలను ప్రధాని మోదీ ఫొటోతో కూడిన ప్రత్యేక బ్యాగుల్లో పంపిణీ చేయనున్నట్టు తెలుస్త�