మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దోమల బెడదతో కంటిమీద కునుకు లేకుండా జనాలు అల్లాడిపోతుంటే..దానికి పరిష్కారం చూపాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కాలనీలు, బస్తీల్లో �
దోమలవ్యాప్తిపై బీఆర్ఎస్ చేసిన పోరాటం ఫలించింది. అసెంబ్లీలో ప్రత్యేకంగా నగరంలో దోమల నివారణ చర్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్రెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి ప్రభు