Paddy Crop | దిన దినం భూగర్భ జల మట్టం తగ్గిపోతుండటంతో బోర్ల నుంచి తక్కువగా నీళ్లు వస్తున్నాయి. అన్నదాతల ఆశలు రోజురోజుకీ సన్నగిల్లిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలు అరిగోసలు ప�
ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి అభివృద్ధికి, పశుగ్రాస కొరత నివారణకు తోడ్పాటుగా నిలుస్తున్నది. ప్రధానంగా వేసవి కాలంలో ఏర్పడనున్న పశుగ్రాస కొరతను నివారించేందుకు పశువుల మేతకు సబ్సిడీపై పశుగ్రాస విత�
ప్రస్తుత పరిస్థితుల్లో పాడిపశువులు, జీవాల పోషణ రైతులకు భారంగా మారింది. ప్రధానంగా పశువులకు అవసరమైన మేతను సమకూర్చుకునేందుకే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తున్నది.
రాష్ట్రంలో పాలు, మాంసం ఉత్పత్తులు పెంచేందుకు పశుగ్రాసం విత్తనాలను 75 శాతం సబ్సిడీపై సరఫరా చేసినట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాల్రాజు యాదవ్ తెలిపారు. బుధవారం