సూర్యాపేట జిల్లాలో ఈ నెల 15 వరకు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు జిల్లా పశు వైద్యాధికారి దామచర్ల శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురంలో
పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పక వేయించాలని సూర్యాపేట జిల్లా సహాయ సంచాలకుడు డాక్టర్ బి.వెంకన్న అన్నారు. శనివారం ఆత్మకూరు.ఎస్ మండలం తుమ్మల పెన్పహాడ్ గ్రామంలో చ�