బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లో మౌలిక సదుపాయాల నిర్మాణానికి సరైన ప్రణాళిక కొరవడింది. భూమి అందుబాటులో ఉందో, లేదో చూసుకోకుండానే, ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ప్రారంభించేశారు. ఒక వైపు నిర్మాణం పూర్తి కాగా, రెండో�
తమిళనాడు కృష్ణగిరి జిల్లాలోని ఓ జాతీయ రహదారిపై 9 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.