వర్షాల వేళ వరద ముప్పు తప్పించాలని కోరుతూ పలువురు నగరవాసులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నగర శివార్లలో వరద కాలువలను మురుగుకాలువలకు కలపకుండా వరద నీరు నేరుగా చెరువుకు చేరేలా చూడాలని వారు కోరారు. సోమ
శ్రీరాంసాగర్ వరదకాలువలో నీరు క్రమంగా తగ్గిపోతున్నది. వారం పది రోజుల్లో వరదకాలువ పూర్తిగా ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. మోర్తాడ్ మండలం గాండ్లపేట్ అక్విడెక్ట్ వద్ద వరద కాలువకు గండిపడింది.
మండలంలోని గాండ్లపేట్ సమీపంలో పెద్దవాగుపై నిర్మించిన అక్విడెక్ట్ పక్కనే వరదకాలువకు శుక్రవారం ఉదయం గండిపడింది. దీంతో వరదకాలువలో ఉన్న నీరంతా బయటికి రావడంతో సమీపంలోని పంటలన్నీ నీటమునిగి ఇసుకమేటలతో కప్
వర్షాకాలం నేపథ్యం లో వచ్చే వరదలతో ప్రమాదాలు, వరద నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1302 కిలోమీటర్ల పొడువునా వరద కాలువ ఉన్నదని, ఇందులో 390 కిలోమీటర్ల మేర �