మత్స్యశాఖ నిర్లక్ష్య ధోరణితో మత్స్యకారులను చేపపిల్లల కొరత వెంటాడుతొంది. ఉ మ్మడి జిల్లాలో పుష్కలంగా నీటి వనరులున్నా చేపపిల్లల ఉత్పత్తి లేకపోవడంతో మత్య్సకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చేపప�
మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఆరేళ్లుగా చేప పిల్లల పెంపకం చేపడుతున్నది. రూపాయి ఖర్చులేకుండా వారికి ఉపాధి కల్పిస్తూ భరోసానిస్తున్నది. గతేడాది జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టుల్లో 1.38 కోట్ల చేప