చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో మునిగి ఇద్దరు మృతి చెంది న ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదు రు మండలం మేచరాజుపల్లి శివారు పెద్దతండాలో శనివారం చోటు చేసుకుంది.
కృష్ణానదితీర ప్రాంతంలో నిషేధిత అలవి వలలతో చేపలు పడుతున్నారన్న సమాచారం తెలిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. మత్స్యకారుల కుటుంబాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్నున్నది. స్థానిక మత్స్యకారుల జీవనోపాధ�
చేపలు పట్టుకోవాలనే సరదా రెండు నిండు ప్రాణాలను బలిగొన్నది. కాలువలోకి దిగిన ఇద్దరు యువకులు మృత్యుఒడిలోకి చేరారు. ఈ విషాద ఘటన భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలం జింకలగూడెం వద్ద సీతారామ కాలువలో ఆదివారం తె�