రాష్ట్రాల ఆర్థిక వృద్ధికి ప్రాణం పోసే మూలధన వ్యయంపై పార్లమెంట్ ఎన్నికలు తీవ్ర ప్రభావం చూపించాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని గణనీయంగా తగ్గి�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ వృద్ధిరేటు 15 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోవడంపై రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం పెట్టే ఖర్చుల�
State Bank of India : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ తొలి త్రైమాసికంలో భారీ లాభాలను ఆర్జించింది. బుధవారం విడుదల చేసిన తొలి త్రైమాసికం ఫలితాల్లో లాభం 55 శాతం పెరిగి రికార్డు స్థాయిల
ఐటీసీ నికర లాభం 30.24 శాతం పెరిగింది. సిగరెట్ ఆదాయం రూ.5,802.67 కోట్ల వరకు పెరిగింది. ఐటీసీ లిమిటెడ్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి జూన్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.
ఎఫ్ఎంసీజీ సెక్టార్ దిగ్గజం హిందుస్తాన్ యునిలీవర్ లిమిటెడ్ (హెచ్యూఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో 10.7 శాతం వృద్ధిని నమోదు చేసింది.
జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికంలో దేశీయ పెయింట్ సంస్థ ఏషియన్ పెయింట్స్ అదరగొట్టింది. మంగళవారం విడుదల చేసిన తొలి త్రైమాసికం ఫలితాల్లో ఏషియన్ పెయింట్స్ లాభాలు సాధించింది