KTR | భారతీయ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడొద్దు.. పారిశ్రామికవేత్తలు, అంత్రప్రెన్యూర్లుగా మారి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారానికి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) వల్ల సామాన్యులకే కాకుండా పారిశ్రామికాధిపతులకు కూడా అనేక ప్రయోజనాలున్నాయని రాష్ట్ర