Talasani Srinivas Yadav | అగ్ని ప్రమాదాల మంటలను అదుపులోకి తెచ్చే క్రమంలో ఫైర్ ఫైటర్లుగా పిలిచే అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి చేసే కృషి మరువలేనిది అని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాద
బన్సీలాల్పేట్, మే 4: సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో మంగళవారం జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. దవాఖానలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది, వార్డు బాయ్లు, అటెండర్స్, సిబ్బందికి �