హైదరాబాద్ కాప్రా సర్కిల్ కుషాయిగూడ సాయినగర్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనమయ్యారు. ఓ టింబర్ డిపోలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కార�
స్థానిక చక్కెర కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు పోలీసులు హామీ ఇవ