కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అస్సాంలోని గువాహటిలో ఎఫ్ఐఆర్ నమోదైంది. కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్�
సైబరాబాద్లో జరిగిన చోరీ ఘటనపై బాధితుడు బెంగళూరులో ఫిర్యాదు చేయగా.. అక్కడి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ కేసును దర్యాప్తు నిమిత్తం తిరిగి సైబరాబాద్ కమిషనరేట్కు బదిలీ చేయనున్నారు.
New Criminal Laws | దేశంలో కొత్త సోమవారం నుంచి మూడు క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చాయి. రెండురాష్ట్రాలకు చెందిన పోలీసులు కొత్త చట్టాల్లోని పలు సెక్షన్ల కింద తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ల�