ఆర్థిక అవసరాలు, సంక్షేమ పథకాల నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల అమలు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా బహిరంగ మారెట్ రుణాలపై ఆధారపడుతున్నది. తాజాగా మరో రూ.2,000 కోట్ల అప్పు సమీకరించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ
ఆయా కుటుంబాల ఆర్థిక అవసరాలను తీర్చే ఉద్దేశంతో వారు అమ్మాలనుకున్న బంగారాన్ని వారి ప్రాంతానికే వచ్చి కొనుగోలు చేసే సంచార వాహనాన్ని వాల్యూ గోల్డ్ సంస్థ ప్రారంభించింది. బంగారం అమ్మకానికి నాణ్యమైన సంస్థ వ